Exclusive

Publication

Byline

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్

భారతదేశం, మే 7 -- ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలను ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. తిరుమ... Read More


హైదరాబాద్ లో 10.18 లక్షల చ.అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న టీసీఎస్, నెలకు రూ.4.3 కోట్ల అద్దె

భారతదేశం, మే 7 -- హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శేరిలింగంపల్లి మండలం శివారులో 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను టీసీఎస్ సంస్థ లీజుకు తీసుకుంది. ఈ కార్యాలయానికి నెలకు రూ.4.3 కోట్ల అద్దె చెల... Read More


అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

భారతదేశం, మే 7 -- అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు రెండు ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అల్... Read More


మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 63 ఉద్యోగ ఖాళీలు- దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు ఇలా

భారతదేశం, మే 7 -- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 63 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.... Read More


గాంధీ మార్గం, సహనం అంటూ ఇన్నాళ్లు చేతులు కట్టేశారు- ఆపరేషన్ సిందూర్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి భారత్...పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన పవన్ కల్యాణ్... ప్రతి భారతీయుడు హర్షించదగ్గ సంద... Read More


భారత్-యూకే వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు మేలు-వస్త్ర, ఐటీ పరిశ్రమలు లబ్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతదేశం, మే 6 -- భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారి... Read More


ఈ నెల 15 నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

భారతదేశం, మే 6 -- ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికార... Read More


గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా యాక్షన్- శ్రీధరరావుపై దేశ, విదేశాల నుంచి ఫిర్యాదులు

భారతదేశం, మే 6 -- హైదరాబాద్ లో మరోసారి హైడ్రా యాక్షన్ షురూ చేసింది. శేరిలింగంప‌ల్లి మండ‌లం గ‌చ్చిబౌలి మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సంధ్యా క‌న్వెన్షన్ ఆక్రమణలు మంగ‌ళ‌వారం తొల‌గించింది. ఫెర్టిలైజర్స్ కా... Read More


ఏఐ రంగంలో తెలంగాణ ముందడుగు- 9 కీలక ఒప్పందాలు

భారతదేశం, మే 6 -- 'ఏఐ పవర్డ్ తెలంగాణ' పేరిట ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, హైద‌రాబాద్ నగర నిర్వహణ, విద్యా రంగాల్లో సమూల మార్పులు తేవడానికి ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజె... Read More


ఉపాధి హామీపై తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు-ఏపీలో పరిహారం పెంపు, తెలంగాణలో వేతనాలు విడుదల

భారతదేశం, మే 6 -- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం శ్రామికుల పరిహారం, సిబ్బంది వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పనిప్రదేశాల్లో చనిప... Read More